నాగార్జున అజాద్ చిత్రం రీమేక్ చేస్తున్న హీరో

By Srikanya

నాగార్జున, సౌందర్య కాంబినేషన్ లో తిరుపతిస్వామి డైరక్ట్ చేసిన అజాద్ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. ఇళయపతిగా పేరు తెచ్చుకున్న విజయ్ తన యాభై వ చిత్రంగా దీనిని చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని జయం రాజా డైరక్ట్ చేయనున్నారు. ఇక దీనిని విజయ్ సూచించి మార్పులతో స్క్రిప్టు చేయమని చెప్పాడట. దాన్ని ఫాలో అవుతూ రాజా మాస్ మసాళాలు అద్దటంతో వర్కవుట్ అయింది. ఇక రాజా ఇంతకు ముందు విజయ్ తో ఏ చిత్రాన్నీ చేయలేదు. ఇదిలా ఉంటే విజయ్ 50 చిత్రం డైరక్ట్ చేయటానికి బాగా పోటీ వచ్చింది. ఈ వరసలో దర్శకుడు కె.యస్.రవికుమార్ ముందున్నారు. అయితే రాజాకి రీమేక్ ల కింగ్ గా పేరుండటం కలసివచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X