For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నాగార్జున అజాద్ చిత్రం రీమేక్ చేస్తున్న హీరో
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
నాగార్జున, సౌందర్య కాంబినేషన్ లో తిరుపతిస్వామి డైరక్ట్ చేసిన అజాద్ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. ఇళయపతిగా పేరు తెచ్చుకున్న విజయ్ తన యాభై వ చిత్రంగా దీనిని చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని జయం రాజా డైరక్ట్ చేయనున్నారు. ఇక దీనిని విజయ్ సూచించి మార్పులతో స్క్రిప్టు చేయమని చెప్పాడట. దాన్ని ఫాలో అవుతూ రాజా మాస్ మసాళాలు అద్దటంతో వర్కవుట్ అయింది. ఇక రాజా ఇంతకు ముందు విజయ్ తో ఏ చిత్రాన్నీ చేయలేదు. ఇదిలా ఉంటే విజయ్ 50 చిత్రం డైరక్ట్ చేయటానికి బాగా పోటీ వచ్చింది. ఈ వరసలో దర్శకుడు కె.యస్.రవికుమార్ ముందున్నారు. అయితే రాజాకి రీమేక్ ల కింగ్ గా పేరుండటం కలసివచ్చింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగార్జున అజాద్ తిరుపతి స్వామి సౌందర్య విజయ్ కె.యస్.రవికుమార్ 50వ సినిమా జయం రాజా vijay azad soundarya nagarjuna raja jayam ilaythalapathy
Story first published: Thursday, November 5, 2009, 17:16 [IST]
Other articles published on Nov 5, 2009