twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ దారిలో కరుణానిధి?

    By Staff
    |

    Jr Ntr
    ఎన్టీఆర్ మొన్న ఏక్సిడెంట్ అయినప్పుడు టీవీల ద్వారా తన సందేశాన్ని వినిపించారు. తెలుగుదేశాన్ని గెలిపించమంటూ ప్రతీ ఇంటిలో మారు మ్రోగేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అదే స్కీమ్ ని తమిళనాడు ముఖ్యమంత్ర కరుణానిధి ఫాలో చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే కరుణానిధి గత కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నారు. లేవలేని పరిస్ధితుల్లో ఉన్న ఆయన పార్టీ నాయుకుడుగా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొలేని స్ధితిలో ఉన్నారు.

    దాంతో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అపోలో ఆసుపత్రి ద్వారానే లైవ్ ఏర్పాటు చేసి ఈ విపత్తు నుండి బయిటపడాలని చూస్తున్నారని సమాచారం. అందులోనూ ఆయనకు స్వయంగా టీవీ ఛానెల్ ఉండటం కూడా ఆయనకు కలిసివచ్చే అంశమని తెలుస్తోంది. ఏదైమైనా తెలుగుదేశం వారు టీవిలు ప్రీగా ఇస్తాననటం కరుణానిధి స్కీమ్ అంటూ ఆ మధ్య ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈ రకంగా కరుణానిధి ముందుకెళితే ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశానికే మైలేజి వచ్చే అవకాశముంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X