Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
64 కోట్లకు కుచేలుడు?
కుచేలుడు
డిస్ట్రిబ్యూషన్
హక్కులు
64
కోట్లకు
అమ్ముడయ్యాయనే
వార్త
ఇప్పుడు
తమిళ
పరిశ్రమని
కుదిపేస్తోంది.
డిస్ట్రిబ్యూషన్
రంగంలో
తనదైన
శైలిలో
దూసుకుపోతున్న
పిరమిడ్
సాయిమీరా
వారు
ఈ
చిత్ర
తమిళ
తెలుగు
హక్కులు
పొందారుట
.
పి.
వాసు
దర్శకత్వం
వహిస్తున్న
ఈ
సినిమాలో
తమిళంలో
పశుపతి
పాత్ర
తెలుగులో
జగపతి
బాబు
చేస్తున్నారు.
నయనతార,
మమతా
మోహన్దాస్
సహా
పలువురు
పాపులర్
తారలు
ఈ
చిత్రంలో
నటిస్తున్నారు.
దాంతో
ప్రారంభం
నుంచి
"కుచేలుడు"
సినిమా
కార్పొరేట్
కంపెనీల
దృష్టిని
విపరీతంగా
ఆకర్షిస్తోంది.
అప్పటికి
రజనీకాంత్
ఈ
సినిమాలో
తన
పాత్ర
కనిపించేది
25
శాతంలోనేనని
స్వయంగా
వెల్లడించారు.
అయినా
ఆ
కంపెనీలు
ఏమాత్రం
లెక్క
చేయలేదు.
తెలుగు,
తమిళ
వెర్షన్ల
పంపిణీ
హక్కుల
కోసం
అవి
పోటీ
పడ్డాయి.
ఆ
కంపెనీల్లో
యాడ్లాబ్స్,
పిరమిడ్
సాయిమీరా
థియేటర్స్
లిమిటెడ్,
అయ్యంగారన్
ఫిలిమ్స్
వంటివి
వున్నాయి.
చివరకు
పిరమిడ్
సాయిమీరా
వారు
విపరీతమైన
పోటీలో
సొంతం
చేసుకున్నారు.
మార్కెట్లో
"కుచేలుడు"
సినిమాని
చాలా
విలువైన
ప్రొజెక్టుగా
భావించటంతో
ఈ
రేటు
పలికిందని
ట్రేడ్
పండితులు
భావిస్తున్నారు.
అంటే
కుచేలుడు
మరో
అరుదయిన
రికార్డుని
జత
చేసుకున్నట్లే!