Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మకాం మార్చిన మలయాళి భామ
ఆ సమయంలో 9వ తరగతి విద్యార్థిని అయిన లక్ష్మీమీనన్ నటన ఎంతో పరిణితితో ఉందని దర్శకుడు ప్రభుసాల్మన్ కితాబిచ్చాడు. అనంతరం నటుడు శశికుమార్ 'సుందరపాండియన్'లో అవకాశమిచ్చాడు. ఇవి రెండూ ఘన విజయాలు సాధించటంతో శశికుమార్ తన కొత్త చిత్రం 'కుట్టిపులి'లో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
ప్రస్తుతం లక్ష్మి మీనన్ చేతిలో 'మంజప్పైస', 'సిప్పాయ్', పాండియనాడు'తో పాటు సమారు అరడజను చిత్రాలు ఉన్నాయి. 'కుట్టిపులి'కి ముందు పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన లక్ష్మీమీనన్ పైచదువుల కోసం తిరిగి సొంత వూరుకు వెళ్లనున్నట్లు తెలిపింది.
వరుస విజయాలు, అవకాశాలతో మనసు మార్చుకుంది. ప్రస్తుతానికి సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. కేరళ నుంచి చెన్నైకు చక్కర్లు కొట్టటం ఎందుకని ఏకంగా ఇక్కడికే మకాం మార్చింది. అవకాశాలు జోరు కొనసాగినంత కాలం ఇక్కడే ఉంటానని చెబుతోంది.