For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ గౌరవం దక్కించుకున్న తొలి నటుడ్ని నేనే...మాధవన్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హీరో మాధవన్కు చెన్నైలో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు లండన్ మ్యూజియంలో మైనపు బొమ్మలను ఏర్పాటు చేసిన తరహాలో చెన్నై టీనగర్లోని జాయ్ అలూకాస్ షోరూమ్లో మాధవన్ మైనపు బొమ్మను ప్రతిష్ఠించారు. సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అయిన మాధవన్ మైనపు బొమ్మను బాలీవుడ్ నటి అదాశర్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ దేశంలో ప్రథమంగా మైనపు బొమ్మ గౌరవాన్ని దక్కించుకున్న తొలి నటుణ్ణి తాను కావడం గర్వంగా ఉందన్నారు. మరో రెండు వారాల్లో బెంగళూరులో మరో మైనపు బొమ్మను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వెల్లడించారు.ఇక మాధవన్..కమల్ హాసన్ కాంబినేషన్ లో చేసిన మన్మధబాణం చిత్రం రీసెంట్ గా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, December 29, 2010, 12:11 [IST]
Other articles published on Dec 29, 2010