Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
డిజిపీని కలిసి వివరించిన మీరా చోప్రా
మీరా చోప్రాపై డిల్లీలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఆమె రీసెంట్ గా హర్యానా డీసీపి కలిసి స్టేట్మెంట్ ఇచ్చింది. తనకీ ఆ కేసుకీ ఏ సంభందం లేదనీ, మీడియా అత్యుత్సాహంతో తన పేరుని కలిపి ప్రచారం చేస్తోందని, ఆ చనిపోయిన ఆవిడ కానీ, ఆమె భర్తగానీ తనకు అస్సలు పరిచయమే లేదని తెలియచేసింది. ఇక ఈ విషయమై..అలోక్ మిట్టల్..గుర్ గాం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ..ఆమెకు ఆమె సీఆర్ పిసీ 160 సెక్షన్ ప్రకారం నోటీస్ ఇష్యూ చేసాం. ఎందుకంటే ఆమెపై నేరం మోపబడింది. ఆమెను ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) క్రింద చర్య తీసుకోవాలి అన్నారు. ఇక డిల్లీలో అనుమానస్పదంగా మరణించిన రుచి భట్టాన్ డైరీలో వివరాలను బట్టి ఈ కేసును రిజిస్టర్ చేసారు. తన భర్త సుమిత్ కీ నటి మీరా చోప్రాకి అక్రమ సంభంధం ఉండేదని, ఎప్పుడూ తనను ఆమెతో పోల్చి మాట్లాడేవాడని,అది తను తట్టుకోలేకపోయిందంటూ రుచి డైరీలో రాసింది.