Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నెట్ ఫొటోలపై నయన ఫిర్యాదు
హాట్ స్టార్ నయనతార ఇప్పుడు పీకలోతు సమస్యలో ఇరుక్కుంది.ఆమె అశ్లీల వీడియోలు ఇప్పుడు నెట్ లో అనేక సైట్స్ లో దర్శనమిస్తున్నాయి.అయితే ఆ వీడియోస్ అన్నీ గ్రాఫిక్స్ మాయాజాలం అని, ఫ్రొఫెషనల్ జెలసీతో శతృవులు చేస్తున్న దాడి అని,తనని బ్యాడ్ చేసి పరిశ్రమలో లేకుండా చేయటమే వారి లక్ష్యంమని చెప్పుతూ నయనతార గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చింది.అయితే ఆ వీడియోలు రెట్టించిన ఉత్సాహంతో నెట్ ని ఆక్రమించటంతో ఆమె కంగారుపడి క్రిందటవారం చెన్నై మెట్రో పోలీసులుకు పిర్యాదు చేసింది.వారిని ఆ వీడియోలు అరికట్టమని కోరింది.
తర్వాత
చెన్నై
పోలీసులు
ఆ
వీడియోలను
కాప్చర్
చేసి
ఆమె
చెబుతున్నట్లు
గ్రాఫిక్స్
వేనే
అనే
నిజ
నిర్ధారణకు
ఫోర్సినిక్
ల్యాభ్
కి
పంపారు.
సైబర్
క్రైమ్
వింగ్
ఇప్పటికే
దీన్ని
సీరియస్
తీసుకుని
రంగంలోకి
దూకింది.వారు
నెట్
లో
ఆ
వీడియోలు
స్ప్రెడ్
కాకుండా
చర్యలు
తీసుకునేందుకు
సమాయత్తమయ్యారు.అయితే
నయనతార
మాత్రం
ఈ
చర్యలకు
సంతృప్తి
చెందక
జాతీయ
మానవ
హక్కుల
కమీషన్
కి
ఫిర్యాదు
చేసి
వారి
ద్వారా
ఒత్తిడి
తేవాలని
ఆలోచిస్తోందిట.