Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టీవిలో రంకెలేసిన నయనతార
దానికి నయన చాలా కోపంగా అశ్లీలతకు,అందంగా చూపటానికి తేడా ముందు ఏంకర్ తెలుసుకుంటే మంచిదని రిటార్ట్ ఇచ్చింది.అంతేకాక తనకు భగవంతుడు అందమైన రూపం ఇచ్చాడని దాన్నే ప్రదర్శిస్తున్నానని చెప్పుకొచ్చింది. కాస్సేపటికి ఆ ఏంకర్ మరో అడుగు ముందుకేసి ఈ మళయాళి బ్యూటికి షకీలా కి పెద్ద తేడా లేదని మళ్ళీ కామెంట్ చేసింది. ఇక ఈ కామెంట్ తో ఒళ్ళు పై తెలియని కోపంతో తాను షూటింగ్ లో ఉన్నాననే సంగతి కూడా మరిచిపోయిన నయనతార ఆ ఏంకర్ పై భారీ స్ధాయిలో విరుచుకు పడింది.
తానెప్పుడూ షకీలా లా డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే స్ధితికి రాలేదని,అంతలా అసభ్య సన్నివేశాలు చేయలేదని,చెయ్యబోనని ఆమెతో పోల్చవద్దని రుసరుస స్టూడియో నుండి వెళ్ళిపోయింది.ఇక ఈ ఇంటర్వూ ఈ వారం టెలీ కాస్ట్ అవుతుంది. అయితే నయనతార మేనేజర్ టెలీకాస్ట్ చేయద్దని అంటున్నాడని సమాచారం. అలాగే ఆ ఏంకర్ ఎవరు తనని అంతలా అడగటానికి కారణమేమిటని నయన ఆగిన్ నిర్మాతలపై కోపాన్ని వెళ్ళగక్కింది.