కోర్టుకు డుమ్మా కొట్టిన నయనతార, ప్రభుదేవా!

By Sindhu

నయనతారను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రభుదేవా ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుదేవా మొదటి భార్య రామ్ లత్ ఫ్యామిలీ కోర్టులోలో పిటీషన్‌ దాఖలు చేశారు. దీపిపై విచారించిన కోర్టు 19వ తేదీన (మంగళవారం) ప్రభుదేవాతో పాటు నయనతారను కోర్టుకు హాజరుకావాలంటూ నోటీసులను పంపింది. అయితే ఆ నోటీసులు ప్రభుదేవా, నయనతారలకు అందలేదని నిన్న (19.10.2010) ఈ ప్రేమజంట న్యాయవాదులు కోర్టులో తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీన తప్పనిసరిగా నయనతార, ప్రభుదేవాలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X