కోర్టుకు డుమ్మా కొట్టిన నయనతార, ప్రభుదేవా!
నయనతారను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రభుదేవా ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుదేవా మొదటి భార్య రామ్ లత్ ఫ్యామిలీ కోర్టులోలో పిటీషన్ దాఖలు చేశారు. దీపిపై విచారించిన కోర్టు 19వ తేదీన (మంగళవారం) ప్రభుదేవాతో పాటు నయనతారను కోర్టుకు హాజరుకావాలంటూ నోటీసులను పంపింది. అయితే ఆ నోటీసులు ప్రభుదేవా, నయనతారలకు అందలేదని నిన్న (19.10.2010) ఈ ప్రేమజంట న్యాయవాదులు కోర్టులో తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీన తప్పనిసరిగా నయనతార, ప్రభుదేవాలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
More from Filmibeat
నయనతార ప్రభుదేవా రామ్ లత్ చెన్నై సింహా బాలకృష్ణ nayantara prabhu deva ramlath chennai simha balakrishna


Click it and Unblock the Notifications











