twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టుకు డుమ్మా కొట్టిన నయనతార, ప్రభుదేవా!

    By Sindhu
    |

    నయనతారను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రభుదేవా ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుదేవా మొదటి భార్య రామ్ లత్ ఫ్యామిలీ కోర్టులోలో పిటీషన్‌ దాఖలు చేశారు. దీపిపై విచారించిన కోర్టు 19వ తేదీన (మంగళవారం) ప్రభుదేవాతో పాటు నయనతారను కోర్టుకు హాజరుకావాలంటూ నోటీసులను పంపింది. అయితే ఆ నోటీసులు ప్రభుదేవా, నయనతారలకు అందలేదని నిన్న (19.10.2010) ఈ ప్రేమజంట న్యాయవాదులు కోర్టులో తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీన తప్పనిసరిగా నయనతార, ప్రభుదేవాలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X