For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాత్రిళ్ళు గుర్తుపట్టలేరనే ధైర్యంగా నయనతార...
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రాత్రి పూట వెళ్తే ఎవరూ నన్ను పెద్దగా గుర్తుపట్టరు. అందుకే చాలా వరకు నేను రాత్రిపూట వెళ్ళడానికే నేను ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఇంతకీ రాత్రిళ్ళు జనాలు గుర్తుపట్టకుండా చూసుకుని నయనతార చేసే పనేమిటంటే...ధియోటర్స్ కి వెళ్ళి సినిమాలు చూడటం. ఈ విషయం ఆమె చెప్తూ...'నేను నటించిన అన్ని సినిమాలను తప్పకుండా చూస్తాను. అదీ థియేటర్కెళ్ళి', అలాగే నేను నటించిన ఏ సన్నివేశాలను ప్రేక్షకులు ఆస్వాదించి చూస్తున్నారన్న విషయాన్ని స్పష్టంగా గమనిస్తాను. అన్నట్టు సినిమాల్లో కామెడీ పార్ట్ ఉంటే నాకు చాలా ఇష్టం" అని అంటోంది నయనతార. ఇక సెకండ్ షోలకే వెళ్లటంలో మరో లాభం కూడా ఉంది...షూటింగ్ ల హడావిడి లేకుండా కాస్త తీరిగ్గా చూడొచ్చు అంది. ఇక ఈ కేరళ గుమ్మ హీరోయిన్ గా నటించిన చిత్రం 'నేనే అంబానీ' ఆడియో ఈ మధ్యనే రిలీజైంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, September 14, 2010, 11:27 [IST]
Other articles published on Sep 14, 2010