అజ్మీర్ దర్గాలో సందడి చేసిన నయనతార

నయనతార, వేలైకారన్ మూవీ టీమ్ రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు.

By Bojja Kumar

హీరోయిన్ నయతార ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న వేలైకారన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్న సమీపంలోనే ప్రఖ్యాతిగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గా ఉండటంతో చిత్ర యూనిట్ అంతా వెళ్లి దర్గాను సందర్శించారు.

సినిమా ఇండస్ట్రీ వారికి ఈ దర్గా అంటే చాలా సెంటిమెంట్. బాలీవుడ్లో చాలా మంది స్టార్స్ తమ సినిమా విడుదల ముందు సెంటిమెంటుగా ఈ దర్గాను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే వేలైకారన్ సినిమా యూనిట్ కూడా దర్గాను సందర్శించారు.

Nayanthara Visits Ajmer Sharif Dargah

నయనతారతో పాటు ఈ సినిమాకు స్టైలిస్ట్‌గా పని చేస్తున్న కోన నీరజ కూడా ఈ దర్గాను సందర్శించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దర్గాను విజిట్ చేయాలని ప్లాన్ చేసింది నయనతార అని, ఆమెకు థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు.

Nayanthara Visits Ajmer Sharif Dargah

ఇంతకు ముందు ఈ దర్గాను ఏఆర్ రెహమాన్, మహేష్ బాబు, వివి వినాయక్ లాంటి తెలుగు స్టార్లు సందర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X