For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సీతగా నయనతార వద్దంటూ ఆందోళన..దిష్టి బొమ్మ దగ్ధం
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాపూ దర్సకత్వంలో రూపొందనున్న "శ్రీరామ రాజ్యం" చిత్రంలో సీత పాత్రకు ప్రముఖ నటి నయనతారను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన తమిళనాడులోని తిరుప్పూర్ లో ఆందోళన చేపట్టింది. రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఆందోళనలో సేవ కార్యకర్తలు ఆమె దిష్టిబొమ్మను దగ్గధం చేశారు. రామకృష్ణ సినీ స్టూడియోస్లో సోమవారం ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. వాల్మీకి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు చేస్తున్నారని, ఇదొక మల్టీస్టారర్ అని బాలకృష్ణ తెలిపారు. యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహిస్తున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. పాటలు: వెన్నెలకంటి, జొన్నవిత్తుల, ఆర్ట్: రవీందర్, సినిమాటోగ్రఫీ: పి.ఆర్కే. రాజు, సంగీతం: ఇళయరాజా, దర్శకుడు: బాపు
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నయనతార బాలకృష్ణ బాపు ముళ్ళపూడి వెంకటరమణ సీతారామ కళ్యాణం nayantara balakrishna bapu mullapudi venkata ramana seetarama kalyanam
Story first published: Tuesday, November 23, 2010, 9:52 [IST]
Other articles published on Nov 23, 2010