For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
రజనీ హిమాలయ యాత్ర రహస్యం కనుక్కున్న హీరోయిన్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రజనీసార్...అంత సూపర్ స్టార్ అయినా...అంత నిడారంబరంగా, ప్రశాంతంగా ఎందుకుంటారో నాకు హిమాలయ యాత్ర చేసి వచ్చాక కానీ అర్థం కాలేదు. నిజంగా అది నా జీవితంలో మరపురాని యాత్ర అంటోంది పద్మ ప్రియ. రీసెంట్ గా తెలుగులో అందరి బంధువయా చిత్రంలో చేసిన పద్మప్రియ ఈ మధ్యనే హిమాలయ యాత్ర చేసి వచ్చింది. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందిస్తూ...ఇలాంటి యాత్ర చేస్తేనే జీవిత సత్యం ఎవరికైనా తెలిసేది. 11 రోజులు ఈ యాత్రలో పాల్గొన్నాను. ఎన్నో పుణ్యతీర్ధాలు సందర్శించాను. అక్కడకు వెళ్లాక బాహ్య ప్రపంచం అతా కృత్రిమ ఆనందాన్ని మాత్రమే ఇస్తుందని, అశాశ్వతమైన బాహ్య సౌందర్యం పాకులాడటం అనవసరం అని తెలుసుకున్నాను. అసలైన సౌందర్యం ఏంటో కూడా అర్థమైంది' అని చెప్పారు పద్మప్రియ.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పద్మప్రియ రజనీకాంత్ మృగం అందరి బంధువయా padmapriya rajinikanth andrai bandhuvaya chandra siddharth
Story first published: Tuesday, July 6, 2010, 11:16 [IST]
Other articles published on Jul 6, 2010