For Daily Alerts
Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రజనీ హిమాలయ యాత్ర రహస్యం కనుక్కున్న హీరోయిన్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రజనీసార్...అంత సూపర్ స్టార్ అయినా...అంత నిడారంబరంగా, ప్రశాంతంగా ఎందుకుంటారో నాకు హిమాలయ యాత్ర చేసి వచ్చాక కానీ అర్థం కాలేదు. నిజంగా అది నా జీవితంలో మరపురాని యాత్ర అంటోంది పద్మ ప్రియ. రీసెంట్ గా తెలుగులో అందరి బంధువయా చిత్రంలో చేసిన పద్మప్రియ ఈ మధ్యనే హిమాలయ యాత్ర చేసి వచ్చింది. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందిస్తూ...ఇలాంటి యాత్ర చేస్తేనే జీవిత సత్యం ఎవరికైనా తెలిసేది. 11 రోజులు ఈ యాత్రలో పాల్గొన్నాను. ఎన్నో పుణ్యతీర్ధాలు సందర్శించాను. అక్కడకు వెళ్లాక బాహ్య ప్రపంచం అతా కృత్రిమ ఆనందాన్ని మాత్రమే ఇస్తుందని, అశాశ్వతమైన బాహ్య సౌందర్యం పాకులాడటం అనవసరం అని తెలుసుకున్నాను. అసలైన సౌందర్యం ఏంటో కూడా అర్థమైంది' అని చెప్పారు పద్మప్రియ.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పద్మప్రియ రజనీకాంత్ మృగం అందరి బంధువయా padmapriya rajinikanth andrai bandhuvaya chandra siddharth
Story first published: Tuesday, July 6, 2010, 11:16 [IST]
Other articles published on Jul 6, 2010