For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రజనీ హిమాలయ యాత్ర రహస్యం కనుక్కున్న హీరోయిన్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రజనీసార్...అంత సూపర్ స్టార్ అయినా...అంత నిడారంబరంగా, ప్రశాంతంగా ఎందుకుంటారో నాకు హిమాలయ యాత్ర చేసి వచ్చాక కానీ అర్థం కాలేదు. నిజంగా అది నా జీవితంలో మరపురాని యాత్ర అంటోంది పద్మ ప్రియ. రీసెంట్ గా తెలుగులో అందరి బంధువయా చిత్రంలో చేసిన పద్మప్రియ ఈ మధ్యనే హిమాలయ యాత్ర చేసి వచ్చింది. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందిస్తూ...ఇలాంటి యాత్ర చేస్తేనే జీవిత సత్యం ఎవరికైనా తెలిసేది. 11 రోజులు ఈ యాత్రలో పాల్గొన్నాను. ఎన్నో పుణ్యతీర్ధాలు సందర్శించాను. అక్కడకు వెళ్లాక బాహ్య ప్రపంచం అతా కృత్రిమ ఆనందాన్ని మాత్రమే ఇస్తుందని, అశాశ్వతమైన బాహ్య సౌందర్యం పాకులాడటం అనవసరం అని తెలుసుకున్నాను. అసలైన సౌందర్యం ఏంటో కూడా అర్థమైంది' అని చెప్పారు పద్మప్రియ.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పద్మప్రియ రజనీకాంత్ మృగం అందరి బంధువయా padmapriya rajinikanth andrai bandhuvaya chandra siddharth
Story first published: Tuesday, July 6, 2010, 11:16 [IST]
Other articles published on Jul 6, 2010