For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ స్టైలిష్ డైరక్టర్ తో పవన్ కళ్యాణ్ నెక్ట్స్ కన్ఫర్మ్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కొమురం పులితో త్వరలో ముందుకు రానున్న పవన్ కళ్యాణ్ మరికొద్దిరోజుల్లో ఓ సంచలనమైన న్యూస్ తన అభిమానులకు ఇవ్వబోతున్నారు. అది మరేదో కాదు...స్టైలిష్ డైరక్టర్ గా పేరొందిన తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ డైరక్షన్ లో ఓ చిత్రం కమిటయ్యారని తెలిసింది. విష్ణు వర్ధన్ తమిళంలో అజిత్ హీరోగా తీసిన భిళ్ళ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రాన్నే మెహర్ రమేష్..ప్రభాస్ హీరోగా భిళ్లాగా తెలుగులోకి అనువదించారు. ఇక ఈ మేరకు విష్ణు వర్ధన్ తో పవన్ కల్యాణ్ చర్చలు పూర్తయ్యాయని, కథ కూడా ఓ కొలిక్కి వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ గా వినపడుతున్న న్యూస్. ఇక ప్రస్తుతం సింగీతం దర్శకత్వంలో జీసస్ క్ర్రీస్ట్ జీవిత కథతో రూపొందే కొండా కృష్ణంరాజు నిర్మించే చిత్రంలో పవన్ నటించటానికి ఇజ్రాయిల్ వెళ్ళారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ పులి జీసస్ క్రీస్ట్ కృష్ణంరాజు ప్రభాస్ prabhas puli pawan kalyan krishnam raju
Story first published: Monday, August 30, 2010, 11:09 [IST]
Other articles published on Aug 30, 2010