Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒకే దెబ్బకు రెండు పిట్టలు స్కీమ్ లో సెట్ చేసిన పవన్ కళ్యాణ్
గతంలోపవన్ కళ్యాణ్ కి ఖుషీ వంటి సూపర్ హిట్ ని ఇచ్చి ఆ తర్వాత లాంగ్ గ్యాప్ లో కొమురం పులి వంటి డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చిన దర్శకుడు ఎస్.జె.సూర్య .పులి చిత్రం ప్లాప్ అయినా పవన్ కి సూర్య మీద నమ్మకం సడ లలేదు. దాంతో సూర్య మంచి కథకుడు అని అతనిచ్చే కథతో తాను సినిమా చేస్తాను గానీ డైరక్షన్ ఛాన్స్ మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పేసాడు.
దాంతో సూర్య కథే ఇస్తానని స్టోరీ లైన్ వినిపించి పవన్ ని ఇంప్రెస్ చేసాడు. మరి దర్శకుడు ఎవరూ అంటే ప్రభుదేవా సోదరుడు డాన్స్ మాస్డర్ రాజు సుందరం. రాజు సుందరానికి పవన్ గతంలో సినిమా ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఇలా నిలబెట్టుకుంటున్నాడు. అటు సూర్యని తృప్తి పరిచినట్లుంటుంది.మరో ప్రక్క రాజు సుందరానికి ఆఫర్ ఇచ్చినట్లు ఉంటుందని పవన్ ప్లాన్.ఇక ఈ చిత్రాన్ని బివియస్ యన్ ప్రసాద్ నిర్మిస్తారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రూటులో అలా సెట్చేసాడన్నమాట. పవనా ..మజాకా..