Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రముఖ కెమెరామెన్ పిసి శ్రీరామ్ కుమార్తె యాక్సెడెంటెల్ డెత్
ఖుషి, సఖి వంటి చిత్రాలకు అద్బుతమైన కెమెరా పనితనం చూపిన పి.సి.శ్రీరామ్ ప్రస్తుతం ధుఖంలో మునిగిపోయారు. ఆయన 24 సంవత్సరాల కుమార్తె శ్వేత ఓ యాక్సిడెంట్ గా మరణించింది. శ్వేత..బిటెక్ గ్రాడ్యుయేట్, చెన్నైలోని ఓ సాప్ట్ వేర్ కంపినీలో పెద్ద పొజీషన్ లో ఉంది. నిన్న తన దీపావళి పండుగని తన స్నేహితులతో గడిపి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఆమె బాల్కనీలోంచి జారి క్రిందకి పడిపోయింది. నాలుగు అంతస్ధుల పైనించి పడటంతో వెంటనే మరణించింది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి శవాన్ని పోస్ట్ మార్టమ్ కి పంపారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఫిల్మ్ పర్శనాలిటీలు ఆయనకు కండోలెన్స్ తెలియచేస్తున్నారు. ఇక ఆమె శరీరాని దహన కార్యక్రమాలును ఆమె సోదరుడు స్కంద ఆస్ట్రేలియానుంచి వచ్చాక జరుగుతుంది. ప్రస్తుతం పి.సి.శ్రీరామ్..రామ్ చరణ్ తేజతో తమిళ దర్శకుడు ధరణి రూపొందిస్తున్న మెరుపు చిత్రానికి పనిచేస్తున్నారు.