For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభుదేవా దర్శకత్వంలో త్రిష చేస్తున్న...
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
త్రిష నటించిన తొలి హిందీ చిత్రం 'కట్టా మీఠా' ప్లాప్ అవటంతో ఆమె మళ్లీ సౌత్ సినిమాపై దృష్టి పెడుతోంది. తాజాగా ఆమె త్రిష తమిళంలో విశాల్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో బుక్కయింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ కాంబినేషన్ లో 'మన్మథన్ అంబు' చిత్రంలో నటిస్తోంది. అలాగే 'కట్టా మీఠా' గురించి చెబుతూ..ఇలాంటివన్నీ జీవితానికి మంచి పాఠాలుగా ఆమె భావిస్తును..అయినా 'కట్టా మీఠా'తో కెరీర్ ఆగిపోవడం లేదు కదా..తమిళ చిత్రం 'విన్నైత్తాండి వరువాయా' హిందీ రీమేక్ లో నటిస్తున్నాను కాబట్టి బాలీవుడ్ లో నిరూపించుకోవడానికి ఇంకో అవకాశం మిగిలి ఉంది త్రిష ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బాలీవుడ్లో త్రిషకు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం వరించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: త్రిష కట్టా మీఠా మన్మధన్ అంబు విశాల్ trisha khatta meetha manmadhan ambu prabhu deva vishal
Story first published: Wednesday, August 11, 2010, 11:44 [IST]
Other articles published on Aug 11, 2010