Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ లేటు వయస్సులో..
ప్రముఖ డాన్స్ డైరక్టర్, ప్రభదేవా తండ్రి అయిన సుందరం మాస్టర్ లేటు వయస్సులో హీరో అయ్యారు. పర పలనిస్వామి అనే చిత్రంలో ఆయన హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సైంటిస్టు పాత్రలో కనిపిస్తారు. రాసక్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నవంబర్ 23 న ముహార్తం జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. ఇక ఈ చిత్రం మిగతా పాత్రల్లో శ్రీనివాస్, మీనాక్షి కాలేష్, అలెక్స్, పాండు,కరాటే రాజ కనిపిస్తారు. ఇక సుందరం మాస్టర్ దాదాపు స్టార్ హీరోలందరితోను సినిమాలు చేసారు. వెయ్యికి పైగా చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు. ఆయన హీరోగా చేయటంతో చిత్ర పరిశ్రలో ప్రతీ ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. ఊటీ, సాలెం, పొల్లాచ్చి తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కానుందని సమాచారం. ఇక సుందరం మాస్టర్ ఈ మధ్యే అజిత్,నయనతారలతో ఓ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాగే సుందరం మాస్ట్రర్ తెలుగులో ఓ డాన్స్ బేసెడ్ రియాలటీ షోకు జడ్జిగా వ్యవహిస్తున్నారు.