Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
ప్రభుదేవాతో నయనతార.. తమిళ నిర్మాత క్లారిటీ
ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ నిర్మాత ఇషారీ కే గణేష్ సినిమా ప్రారంభించనున్నారనే వార్త తమిళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ చిత్రంలో నయనతార నటిస్తున్నారనే వార్త కోలీవుడ్ను కుదిపేసింది. అయితే ఆ వార్తపై నిర్మాత గణేష్ క్లారిటీ ఇచ్చారు.
బ్రేకప్ తర్వాత ప్రభుదేవా దర్శకత్వం వహించే సినిమాలో నటించడానికి నయనతార వార్త హాట్ టాపిక్ అయింది. అయితే ఆ వార్తలను నిర్మాత గణేష్ కొట్టిపడేశారు. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు. ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్తో ప్రారంభించిన చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనే మళ్లీ తెరకెక్కించే అవకాశమే లేదు అని అన్నారు.
ఇక గతంలో ప్రభుదేవా దర్శకత్వం నిర్మాత గణేష్ ప్రారంభించిన రాజా వెల్లై రాజా అనే చిత్రానికి కోసం సాయేషా సైగల్ను తీసుకొన్నారు. ఆ సమయంలో ఈ సినిమా సాధించే లాభాల నుంచి రూ.10 కోట్లు నడిగర్ తిలకం కార్యాలయానికి విరాళం ఇస్తాననే ప్రకటన చేయడం అప్పట్లో సంచలనం రేపింది.