Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరో పెళ్ళికి రాధికే మధ్యవర్తి
మాజీ హీరోయిన్ రాధిక మధ్యవర్తిత్వం చేసి ఓ మ్యారేజిని సెట్ చేసింది. తమిళ యాక్షన్ హీరో విశాల్ కీ, తన భర్త మొదట భార్య కూతురు వరలక్ష్మికి మధ్య రాధికే మాటలు నడిపి పెళ్ళి దాకా తీసుకు వచ్చిందని తెలుస్తోంది. తమిళ పరిశ్రమలో వినపడుతున్న దాని ప్రకారం విశాల్ మొదటి చూపులోనే వరలక్ష్మితో ప్రేమలో పడిపోయాడట. అయితే అది విశాల్ తల్లితండ్రులకు అస్సలు ఇష్టం లేదట. ఎందుకంటే గతంలో శరత్ కుమార్ కీ విశాల్ తండ్రి,నిర్మాత అయిన అయిన జికె రెడ్డికీ మధ్య విభేదాలు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకుని వీరి వివాహానికి నో చెప్పేసారు. ఈ నేపధ్యంలో రాధికే స్వయంగా రంగంలోకి దిగి ఈ మ్యారేజ్ ని సెటిల్ చేసింది. త్వరలోనే ఈ వివాహానికి సంభందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విశాల్ రీసెంట్ గా వాడూ వీడు చిత్రంతో మంచి నడుటుగా పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో శరత్ కుమార్ నటించిన కాంచన చిత్రం కూడా మంచి హిట్ అయ్యి క్రేజ్ తెచ్చుకుంది.