For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ రోజు..ఒకే వేదికపై స్టార్ హీరోలు కమల్, రజనీకాంత్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రజనీకాంత్,కమల్ హాసన్ ఇద్దరూ ఒకే స్టేజీపై కనిపించి అభిమానులుకు కనువిందు చేయనున్నారు. తమిళ ప్రభుత్వం 2007,2008 సంవత్సరాలకు గానూ అవార్డులను ప్రకటించింది. వీటిలో రజనీకాంత్ శివాజీ చిత్రానికి బెస్ట్ యాక్టర్ రాగా, కమల్ తన దశావతారం చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు పొందింది. దాంతో ఇద్దరూ ఒకే సారి అవార్డు తీసుకోవటానికి స్టేజ్ ఎక్కనున్నారు. ఈ అవార్డుల ప్రధానం డిసెంబర్ ఎనిమిది,2009 నాడు జరగనుంది. ఇక ఈ అవార్డులను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన స్వహస్తాలతో ఇవ్వనున్నారు. మద్రాస్ యూనవర్సటీ సెంచురీ బిల్డింగ్ లో ఈ అవార్డుల వేడుక జరుగుతుంది. ఇక బెస్ట్ యాక్ట్రెస్ గా జ్యోతిక, స్నేహ ఎంపికయ్యార.అదే స్టేజిపై కమల్, రజనీ గురువు బాలచందర్ కు సన్మానం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రజనీకాంత్ కమల్ హాసన్ శివాజీ బాలచందర్ కరుణానిధి దశావతారం శంకర్ తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి rajinikanth kamal hassan sivaji balachandar karunanidhi sankar tamilnadu government
Story first published: Thursday, November 19, 2009, 17:20 [IST]
Other articles published on Nov 19, 2009