twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కథానాయకుడు' ఎంట్రీ జూలై 31న

    By Staff
    |
    Rajinikanth
    రజనీకాంత్,జగపతిబాబు కాంబినేషన్ లో దర్శకుడు పి.వాసు రూపొందిస్తున్న 'కథానాయుకుడు' జూలై 31 న రిలీజు అవబోతోంది. చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే రిలీజై మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నయనతార, మీనా హీరోయిన్లుగా చేసే ఈ సినిమా ఇద్ధరు బాల్య మిత్రుల కథగా కొనసాగుతుంది . మళయాల చిత్రం 'కథా పెరియంబోల్' ఆధారంగా తయారైన ఈ సినిమాలో రజనీకాంత్ తన నిజజీవతి పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ గా చేస్తున్నారు. 'చంధ్రముఖి' వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంతటా హైప్ ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X