For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హిమాలయాల్లో రజనీకాంత్ ఏం చేయబోతున్నాడు...
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
తీరిక చిక్కినప్పుడల్లా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి సేదతీరి వస్తారన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజు క్రితం ఏకంగా అక్కడ ఒక స్థలం కొన్నారట. ఈ భూమిలో సాధువలకోసం, హిమాలయాలకు వెళ్ళే యాత్రికుల కోసం ఆశ్రమం కట్టించి వారికి నీడ కల్సించాలన్నదే రజనీకాంత్ ఆశయమని సామచారమ్. ఇటీవలే రజనీకాంత్ పేరు మీద ఈ భూమి రిజిస్ట్రర్ అయ్యింది.
తగిన సమయం చూసుకుని ఆశ్రమ నిర్మాణం మొదలు పెట్టబోతున్నారట. ఈ వార్త ఎవరికి ఆనందంగా ఉంటుందో లేదో కానీ శరత్ కుమార్, విశాల్, పద్మప్రియ కు మాత్రం మహదానందంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు వెళుతున్నారు. ఆ సమయంలో అక్కడ సేద తీరే అవకాశం ఉంటుంది కదా.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రజనీకాంత్ శరత్ కుమార్ విశాల్ హిమాలయాలు ఆశ్రమం పద్మప్రియ rajinikanth sarath kumar vishal himalayas ashram padmapriya
Story first published: Friday, July 2, 2010, 11:46 [IST]
Other articles published on Jul 2, 2010