Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అసెంబ్లీ ఓపినింగ్ కి కమల్ హాసన్, రజనీ
త్వరలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి చెన్నైలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ హాలు ఓపినింగ్ పంక్షన్ కు అటెండ్ కానున్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పరుది ఇలంవళుది స్వయంగా రజనీకాంత్, కమల్ హాసనస్ లను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిద్దరూ వస్తానని మాట ఇచ్చారు. అలాగే ఈ ఉత్సవానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్వయంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించారు. ఈనెల 13న సెక్రటేరియట్ నూతన కాంప్లెక్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఆరోజు ఈ సినిమా స్టార్స్ వస్తున్నారని తెలియంటే చాలా మంది అభిమానులు ఆ ప్రదేశంలో గుమిగూడే అవకాశముందని భద్రతా శాఖ అంచనాలు వేస్తోంది. దాంతో గట్టి బందోబస్తు మధ్య ఈ ఓపినింగ్ జరగనుంది. చెన్నైలో నిర్మించి ఈ నూతన సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోనే అధికారిక కార్యక్రమాలు అన్నీ జరగనున్నాయి.