Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సూపర్ స్టార్ ఇచ్చిన విందుకు మురిసిపోయిన అతిరధమహారధులు..
రజనీకాంత్ కు ఈ నెల 12వ తేదీతో 60 ఏళ్లు పూర్తి అయిన సందర్బంలో రజనీ, లత దంపతులకు షష్టిపూర్తి వేడుకను జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించడం, రజనీ షష్టిపూర్తి వేడుక పదో తేదీన చెన్నైలోని పోయస్ గార్డెన్లో ఉన్న వారి స్వగృహంలో ఆడంబరంగా జరగిన విషయం అందరికి తెలిసిందే. రజనీకాంత్, లత దంపతుల షష్టిపూర్తికి చెన్నయ్ లోని ఇంట్లో జరగ్గా దీనికి కుటుంబ సభ్యులు బందువులు మాత్రమే హాజరయ్యారు. చిత్ర పరిశ్రమ తరుపున బాల చందర్, కమలహాసన్ మాత్రమే వెళ్లి శుభాకాంక్షలు అందచేసారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన షష్టిపూర్తిని పురస్కరించుకొని సినీ ప్రముఖులు, స్నేహితులకు, ఆదివారం చెన్నయ్ లో విందు ఏర్పాటు చేసారు. ఈ నేపధ్యం లో ఆదివారం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య మంత్రి కరుణానిధి, దయానిధి మారన్, మోహన్ బాబు, పార్తిబన్, దర్శకుడు రాజా, జయం రవి, భాను ప్రియ, దర్శకులు ఎస్వి ముత్తురానమ్, కేఎస్ రవికుమార్, లింగు స్వామి, వైరముత్తు, నిర్మాతలు ఎస్.దాను, రామ నారాయణ్, తోట తరణి తదితరులు హాజరయ్యారు.