Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా రిచా గంగాపోద్యాయ
రీసెంట్ గా లీడర్ చిత్రంతో పరిచయమైన రిచా గంగోపోద్యాయ చెన్నైలోని ఓ హోటల్ మేనేజ్ మెంట్ తో గొడవపడి తన బాయ్ ప్రెండ్ విషయం బయిటపెట్టుకుంది. ఈ విషయమై చెన్నై పత్రికలు,అక్కడ పిల్మ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా రూమర్స్ నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని రైన్ ట్రీ హోటల్ లో జరిగిన ఓ చిత్రమైన సంఘటనను అవి ప్రస్తావిస్తున్నాయి. అక్కడ సింగిల్ బెడ్ రూమ్ లో ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం విచ్చేసిన రిచా బసచేసింది. అక్కడకి ఆమె బోయ్ ప్రెండ్ సుధాకర్ రావటం జరిగింది. అతను వచ్చి ఆమె రూమ్ కు వెళ్లటానికి వెళ్లబోతుంటే హోటల్ యాజమాన్యం అతన్ని అడ్డుకుంది. రాత్రిపూట ఆమె రూమ్ లోకి వెళ్లటానికి వీల్లేదని క్లియర్ గా చెప్పి పంపించి వేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న రిచా ఆ హోటల్ రిసప్షన్ పై తీవ్రంగా మండిపడింది. తన ల్యాప్ టాప్ పాడైతే అతను బాగుచేయటానికి వచ్చాడని వాదించింది.
అయితే అలాంటివి ఏమున్నా పగటి పూట చూసుకోవాల్సిందే అని వాళ్ళు సారి చెప్పి ఆమెకు చెప్పారు. అంతేగాక ల్యాప్ టాప్ పాడయితే తమ టెక్నీషయన్ చూస్తాడని, అతని సేవలు వినియోగించుకోవచ్చని చెప్పారు. దాంతో రిచాకు మండి హోటల్ మేనేజ్ మెంట్ పై తీవ్రంగా మండిపడింది. అయితే అది వారి రూల్స్ అని అన్ని ఒప్పుకున్నాకే రూమ్ ఇచ్చామని వారు నిక్కచ్చిగా చెప్పారు. అలా ఆ వివాదం ముగిసింది. ఈలోగా ఈ న్యూస్ మీడియాకు లీకైంది. వాళ్ళు దీన్ని చిలవలు పలువలు చేర్చి రాయటం మొదలు పెట్టారు. ఇంతకీ సుధాకర్ ఎవరంటే అతనో ఫ్యాషన్ పోటొ గ్రాఫర్. అంతేకాక రిచా నటించిన ఓ తమిళ సినిమాలో అతను లవర్ గా నటించాడు. అప్పటినుంచి వారిద్దరి మధ్యా రిలేషన్ ఏర్పడింది. మరి రిచా దీని మీద ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిందే.ప్రస్తుతం ఆమెను వెంకటేష్ సరసన బుక్ చేయటం జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రాన్ని సింహా నిర్మాతలు నిర్మించనున్నారు.