For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రముఖ దర్శకుడి కుమారుడితో నిత్యా మీనన్, సాయిపల్లవి!
Tamil
oi-Rajababu
By Rajababu
|
విలక్షణ నటీమణులు సాయి పల్లవి, నిత్యామీనన్ ఓకే చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కుమారుడు శంతను భాగ్యరాజ్ దర్శకత్వం వహించనున్నారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ మేరకు నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్, దర్శకుడు మిస్కిన్తో కలిసి దిగిన ఫొటో శంతను భాగ్యరాజ్ షేర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న ప్రకారం ఈ చిత్రంలో సాయి పల్లవి, నిత్యామీనన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తున్నది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. మిస్కిన్, పీసీ శ్రీరాం సార్తో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టం అని శంతను అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sai pallavi nithya menen shanthanu bhagyaraj mysskin సాయి పల్లవి శంతను భాగ్యరాజ్ మిస్కిన్
English summary
Actor Shanthanu Bhagyaraj, son of veteran filmmaker Bhagyaraj, on Wednesday took to Twitter to share a picture that also featured filmmaker Mysskin, lensman PC Sreeram and producer Ravindran Chandrasekhar and captioned it: “My new birth. Bless me”.
Story first published: Friday, March 16, 2018, 14:43 [IST]
Other articles published on Mar 16, 2018