twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంపై సమంత ఫైర్

    By Srikanya
    |

    స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ఎటో వెళ్లిపోయింది మనస్సు షూటింగ్ నిమిత్తం లండన్ కి వెళ్లింది. అక్కడ కటార్ ఎవర్ వేస్ వారి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమె తన లగేజ్ ని పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో తెలియచేసింది. ఆ ఎయిర్ వేస్ వారు తన ట్రిప్ మొత్తం నాశనం చేసారని ట్వీట్ చేసింది. అయితే అందులో తన లగేజ్ తిరిగి సంపాదించుకున్నది లేనిది రాయలేదు.

    ఇక అక్కడ షూటింగ్ ఫినిష్ చేసుకుని ఆమె త్వరలోనే హైదరాబాద్ రానుంది. ఈ నెల 30న జరిగే ఈగ ఆడియో పంక్షన్ కి ఆమె హాజరు కానుంది. గచ్చిబౌళి స్టేడియంలోని బ్రహ్మకుమారి అకాడిమి లో ఈ ఆడియో పంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈగ చిత్రంలోనూ,ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రంలోనూ నాని హీరోగా చేస్తున్నారు. రెండు చిత్రాలు ఒకటి రాజమౌళి,మరొకటి గౌతమ్ మీనన్ డైరక్ట్ చేస్తూండటంతో మంచి క్రేజ్ వస్తోంది. ట్రేడ్ లో కూడా ఈ చిత్రాలపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలపాటు మరో మూడు తెలుగు సినిమాలు చేస్తూ సమంత బిజిగా ఉంది.

    English summary
    Actress Samantha lost her luggage at the airport in transit due to the careless attitude of the Qatar Airways crew. She tweeted saying that Qatar Airways ruined her trip.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X