For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శంకర్ ‘త్రీ ఇడియట్స్’ రీమేక్ ఆగలేదు...మొదలైంది
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హిందీలో ఘనవిజయం సాధించిన 'త్రీ ఇడియట్స్" చిత్రం ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రీమేక్ అవుతోందని, ఆగిపోయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ప్రస్తుతం 'వేలాయుధం" (నాగార్జున అజాద్ రీమేక్) చిత్రంలో నటిస్తున్న విజయ్ ఫిబ్రవరి 7నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గోనున్నారని తెలిసింది. అమీర్ఖాన్, మాధవన్, శర్మన్జోషి నటించిన ఈ చిత్రం రైట్స్ ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్ఖాన్ పాత్రకు విజయ్ను,ఇతర రెండు పాత్రలకు జీవా, శ్రీరామ్లను ఎంపిక చేసారు. మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. హీరోయిన్గా ఇలియానా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి తమిళంలో 'మువ్వర్", తెలుగులో 'త్రీ రాస్కెల్స్" పేర్లను పరిశీలిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, February 1, 2011, 8:47 [IST]
Other articles published on Feb 1, 2011