For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
మాజీ హీరోయిన్ సీత మళ్ళీ పెళ్లీ చేసుకుంది
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఎనభై, తొంభైలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీత ఆ తర్వాత ఆంటీ పాత్రలకు సెటిలైంది. అవికూడా పెద్ద గిట్టుబాటు కాకపోవటంతో టీవీకి తరిలివెళ్ళిపోయి సెటిలైంది. అయితే ఈ గ్యాప్ లో ఆమె తమిళంలో హీరో కమ్ దర్శకుడు అయిన పార్ధీపన్ ని వివాహమాడింది..ముగ్గురు పిల్లలకు తల్లైంది. వాళ్ళు అభినయ, కీర్తన, ఓ కుమారుడు రాధాకృష్ణన్. వీళ్ళు ముగ్గరూ ప్రస్తుతం తండ్రి పార్ధీపన్ తోనే ఉంటున్నారు. అయితే భర్తతో పడక మనస్పర్ధలతో...ఆ మధ్య విడాకులు ఇచ్చి విడిగా బ్రతుకుతోంది. ఇప్పుడు తన తోటి టీవీ నటుడు సతీష్ ని రెండో వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరూ ఓ టీవీ సీరియల్ లో కలుసుకున్నారు. ఇక సీత, పార్ధీపన్ లకు జన్మించిన కీర్తన...మణిరత్నం అమృత చిత్రంలో లీడ్ రోల్ చేసి ప్రశంసలు పొందింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సీత సతీష్ పార్ధీపన్ కీర్తన అభినయ రాధాకృష్ణన్ అమృత sita keerthana amrutha abhinaya radhakrishna
Story first published: Friday, September 17, 2010, 8:27 [IST]
Other articles published on Sep 17, 2010