Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఆ ముగ్గురికి నో చెప్పిన శ్రియా!!
శివాజీ
సినిమాతో
తమిళ
పరిశ్రమను
శాసించే
స్థాయికి
ఎదిగిన
నటి
శ్రియా
తాజాగా
ఒక
నిర్ణయం
తీసుకుంది.
అదేమంటే
రజనీకాంత్,
కమల్
హాసన్
తరువాత
స్థానాల్లో
కొనసాగుతున్న
అజిత్,
సూర్య,
శింబులతో
నటించే
అవకాశాన్ని
ఆమె
తోసిరాజంది.
వివరాలలోకి
వెళితే...
రాజు
సుందరం
దర్శకత్వంలో
అజిత్
హీరోగా
రూపొందనున్న
సినిమాలో,
సూర్య
హీరోగా
ఎవిఎమ్
సంస్థ
నిర్మించనున్న
సినిమాలో,
శింబు
హీరోగా
రూపొందనున్న
శిలంబాట్టం
సినిమాలో
హీరోయిన్
గా
శ్రియాకు
అవకాశం
వచ్చింది.
అయితే
వీటన్నిటిని
శ్రియా
తిరస్కరించింది.
వీరందరికీ
ఆమె
ఒకే
సమాధానం
చెప్పింది.
జెస్సీ
మెట్
కాఫ్
హాలీవుడ్
సినిమాలో
నటించాల్సి
ఉన్నందున
ముగ్గురు
హీరోల
సినిమాలకు
శ్రియా
నో
చెప్పింది.
తనకు
కాల్షీట్స్
సమస్య
ఉన్నందున్న
ఇక్కడి
సినిమాలలో
నటించడం
కుదరదని
చెప్పింది.
ప్రస్తుతం
శ్రియా
హిందీలో
మూడు
సినిమాలలోనూ,
తమిళంలో
మూడు
సినిమాలలోనూ
నటిస్తోంది.