కథ మార్చలేదు...హ్యాపీస్...

దాంతో శ్రీనివాసన్ ఉండబట్టలేక రజనీకాంత్ ని, పి.వాసు ని కలుసుకున్నారు. ఈ సంఘటన కేరళలోని Alapuzha లొకేషన్ లో కుచేలుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు జర్గింది. అతను వారిని కలుసుకుని తన కథలో జరిగిన మార్పులు తెలుసుకుని...అవి అర్ధవంతమైనవే అని ఆనందపడి పి.వాసు ని మెచ్చుకున్నారు. మళయాళ ఒరిజనల్ చిత్రంలో ఆయన బార్బర్ గా ప్రధన పాత్రలో చేసి అందరి చేతా శభాష్ అనిపించుకున్నారు. తెలుగులో ఆ పాత్రని జగపతి బాబు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











