Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరో కోసం రాజమండ్రిలో 500 మంది.. ఆంధ్రానా లేక తమిళనాడా!
Recommended Video
విలక్షణ నటనతో మెప్పించడం హీరో సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూర్యకు భారీగా అభిమానులు ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే థియేటర్స్ లో విజిల్స్ వేయించే విధంగా సూర్య నటించే చిత్రాలు ఉంటాయి. గజినీ చిత్రంతో దక్కిన అభిమానం అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజగా రాజమండ్రిలో అభిమానుల తాకిడికి సూర్య షాక్ అయ్యాడు.
రాజమండ్రిలో
సూర్య ప్రస్తుతం ఎన్ జి కె చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్ జరుగుపుకుంటోంది. అవకాశం ఉంటె తన చిత్రాలని ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్రీకరణ జరపాలని సూర్య భావిస్తుంటారు.
క్రేజీ కాంబినేషన్
ఎన్
జి
కె
చిత్రంలో
సూర్య
సరసన
సాయిపల్లవి,
రకుల్
ప్రీత్
సింగ్
నటిస్తుండడం
విశేషం.
ప్రియా
భవాని
శంకర్
కూడా
కీలక
పాత్రలో
నటిస్తోంది.
క్రేజీ
కాంబినేషన్
లో
తెరకెక్కుతున్న
ఈ
చిత్రంపై
భారీగా
అంచనాలు
ఉన్నాయి.
అభిమానుల తాకిడి
ఎన్
జి
కె
చిత్రం
రాజమండ్రిలో
షూటింగ్
జరుగుతుందని
తెలియడంతో
అభిమానులు
షూటింగ్
లొకేషన్
కు
పోటెత్తారు.
సిబ్బంది
వారిని
కంట్రోల్
చేయడం
కష్టమైంది.
దాదాపు
500
మంది
అభిమానులు
సూర్య
ఉంటున్న
క్యారవాన్
ని
చుట్టుముట్టారు.
సూర్య
దిగి
వచ్చి
అభిమానులకు
అభివాదం
చేశారు.
ఆంధ్రానేనా
తాము షూటింగ్ జరుపుతున్నది ఆంధ్రాలోనా లేక తమిళనాడులోనా అని చిత్ర యూనిట్ షాక్ కి గురైందట. సూర్యకు ఆంధ్రాలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.