మలేషియాలో ప్రాణ భయంతో ఒనికిపోయిన తమన్నా
తమన్నా,జయం రవి రవి కాంబినషన్ లో కిక్ తమిళ రీమేక్ తిళ్ళాంగడి రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ నిమిత్తం మలేషియాకు వెళ్లారు. అయితే అక్కడ అక్టోబర్ ఒకటివ తేదీన ఓ పెద్ద భూకంపం వచ్చింది.దాదాపు రెండు వందల మంది దాకా జనం చనిపోయారు. ఆ భూకంపం వచ్చిన సమయంలో రవి, తమన్నా,మిగతా యూనిట్ మెంబర్స్ హోటల్ లో ఉన్నారు. వారంతా ఆ భవంతి కూలి తమపై పడుతుందేమోనని బయిటకు వచ్చేసారు. తర్వాత హోటల్ సిబ్బంది వచ్చి తమది ఎర్త్ క్వాక్ ప్రూఫ్ ఉన్న భవంతి అని బ్రతిమిలాడారు. అప్పుడు వారు లోపలకి వెళ్ళారు. అయితే చాలా సేపటికి వరకూ వారు మామూలు మనుషులు కాలేకపోయారు. ఈ విషయాన్ని మీడియాతో వారే చెప్పుకొచ్చారు.
More from Filmibeat
తమన్నా కిక్ రవితేజ భూకంపం ప్రాణభయం ఇలియానా రవి రాజా తిళ్లాంగడి tamanna kick jayamravi earthquke malasiya raja editormohan


Click it and Unblock the Notifications











