Don't Miss!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- News టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
పూరీ జగన్నాధ్ 'ద బిజినెస్ మ్యాన్' హాట్ న్యూస్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ 'ద బిజినెస్ మ్యాన్'చిత్రం నిర్మించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథను పూరీ జగన్నాధ్ ఆదివారం(22 ఆగస్టు) న చెన్నైకి వెళ్ళి తమిళ హీరో సూర్యకి వినిపించారు. సూర్య ఆ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. కథ విన్న తర్వాత సూర్య..పూరిని తీసుకని ఆయన దిగిన హోటల్ రూమ్ దాకా వచ్చారు. ఈ కథ విన్న సూర్య చాలా ధ్రిల్ అయ్యారని, తను ఆ స్క్రిప్టు కి న్యాయం చేయగలనా అనే డైలమోలో పడ్డారకని తమిళ మీడియా అంటోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రెడీ అవుతుంది.
ఇక ఈ చిత్రం ట్యాగ్ లైన్ గా గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్ అని ఉంటుంది. నేరం కూడా వ్యాపారం లాంటిదేనని నమ్మి గ్యాంగ్ స్టర్ గా మారే ఓ యువకుడి కథే 'ద బిజినెస్ మ్యాస్'. రామ్ గోపాల్ వర్మ తీసిన 'కంపెనీ'లోని గ్యాంగ్ స్టర్ల మధ్య పోరాటాలు, పూరి రూపొందించిన 'పోకిరి'లోని వినోదం..రెండూ ఈ సినిమాలో కనిపిస్తాయని చెప్తున్నారు. అలాగే ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా 2011 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం..సూర్య...రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర చిత్రంలో మద్దెల చెరువు సూరి పాత్రని చేస్తున్నారు. అలాగే మురగదాస్ కాంబినేషన్లో మరో చిత్రం కమిట్ అయ్యారు.