For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయనకు శింబు ఇచ్చింది? ప్రభుదేవా ఇవ్వలేదా??
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
ఆ మద్యన నయనతార సౌత్ స్కోప్ ఇచ్చిన అవార్డుల వేడుకలో పాల్గొంది. ఈ వేడుకలో నయనతారకు కంపెనీ ఇచ్చింది ప్రభుదేవా. దాదాపు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో నయనతారకు శింబు కంపెనీ ఇచ్చాడు. అప్పుడు నయనతార చాలా ఆనందంగా కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చూపుల భానాలు విసురుకుంటూ, ముగ్ధమనోహరులై ముసిముసిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు వీళ్ళని చాలామంది అసూయగా చూసారట. కానీ ఈసారి ప్రభుదేవాతో కలిసి సౌత్ స్కోప్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న నయనతార మొహంలో సంతోషం కనపడలేదట. సో..ప్రభుదేవా కంటే శింబునే నయనతారను సంతోషపరచగలిగాడన్నమాట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నయనతార శింబు ప్రభుదేవా సౌత్ స్కోప్ అవార్డు వల్లభ nayantara shimbu prabhu deva south scope award villu
Story first published: Friday, October 30, 2009, 11:57 [IST]
Other articles published on Oct 30, 2009