For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నయనకు శింబు ఇచ్చింది? ప్రభుదేవా ఇవ్వలేదా??
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
ఆ మద్యన నయనతార సౌత్ స్కోప్ ఇచ్చిన అవార్డుల వేడుకలో పాల్గొంది. ఈ వేడుకలో నయనతారకు కంపెనీ ఇచ్చింది ప్రభుదేవా. దాదాపు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో నయనతారకు శింబు కంపెనీ ఇచ్చాడు. అప్పుడు నయనతార చాలా ఆనందంగా కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చూపుల భానాలు విసురుకుంటూ, ముగ్ధమనోహరులై ముసిముసిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు వీళ్ళని చాలామంది అసూయగా చూసారట. కానీ ఈసారి ప్రభుదేవాతో కలిసి సౌత్ స్కోప్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న నయనతార మొహంలో సంతోషం కనపడలేదట. సో..ప్రభుదేవా కంటే శింబునే నయనతారను సంతోషపరచగలిగాడన్నమాట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నయనతార శింబు ప్రభుదేవా సౌత్ స్కోప్ అవార్డు వల్లభ nayantara shimbu prabhu deva south scope award villu
Story first published: Friday, October 30, 2009, 11:57 [IST]
Other articles published on Oct 30, 2009