Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సినిమాని ఓపెన్ మైండ్ తో చూడండంటున్న త్రిష
టాలీవుడ్ లో పవవన్ కళ్యాణ్, కోలీవుడ్ లో అజిత్ కి త్రిష పెద్ద ఫ్యాన్. అజిత్ తో కలిసి నటించిన మంగత్తా చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. యువన్ శంకర్ రాజా అందించిన బాణీలు అభిమానులను అలరిస్తున్నాయట. దర్శకుడు వెంకట్ ప్రభు అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెబుతోంది. ఇంకా ఈ చిత్రం గురించి త్రిష ఏమంటోంది అంటే..అభిమానులు తమ హీరోపై ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా చూడటానికి వస్తారు. తీరా సినిమా వారి అంచనాలకు తగ్గట్టుగా లేకుంటే బాధపడిపోతారు.
అందుకే అభిమానులను ముందే హెచ్చరిస్తున్నా..మీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకుంటే ఫీలవ్వకండి. ఓపెన్ మైండ్ తో సినిమాను చూడండి. సినిమాను ఎంజాయ్ చేయండి అంటోంది. మంగత్తా విడుదల సమయంలోనే ఇలా ఎందుకు చెబుతుందబ్బా అని అజిత్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. త్రిష ఈ స్టేట్ మెంట్ ఇవ్వటం వల్ల సినిమా పోయిందన్న భావన కలుగుతుందని వారు ఫీలవుతున్నారు.