Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
మీడియాకు త్రిష వార్నింగ్
అస్సలే సరైన ఆఫర్స్ రాక ప్రస్టేషన్ లో ఉన్న త్రిషకు మీడియా ప్రశ్నలు విసిగిస్తున్నాయి.రీసెంట్ గా ఆమె వివాహంపై మరో మారు గ్యాసిప్ వచ్చిన నేపధ్యంలో ఆమె మీడియాను తన పర్శనల్స్ లో తల దూర్చవద్దని వార్నింగ్ ఇచ్చింది.అయితే వారు..మీ ఫ్యాన్స్ మీ గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు..అందుకే రాయాల్సి వస్తోంది.మిమ్మల్ని క్వచ్చిన్ చేయాల్సి వస్తోందని అన్నారు.దానికి త్రిష స్పందిస్తూ అబిమానులను ఉద్దేశించి.. హీరోయిన్ల పర్శనల్ విషయాలతో మీకేంటి పని? అవి తెలుసుకుని ఏమి చేస్తారు?అని సూటిగా ప్రశ్నించింది.
అలాగే వాళ్ళకి లేని ఆసక్తిని క్రియేట్ చేసి మరీ మీరు రాస్తున్నారని మీడియాను తప్పు పట్టింది.తమ సొంత విషయాలు తెలుసుకోవడం వల్ల అభిమానులకు ఒరిగేదేమిటో తనకర్థం కావడం లేదని అంది. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, అందులో ఎలాంటి రహస్యాలు, దాపరికాలూ ఉండవని అన్నారు. అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని త్రిష చెప్పింది.ప్రస్తుతం త్రిష ..వెంకటేష్ సరసన బాడీగార్డ్ చిత్రంలో చేస్తోంది.బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.మళయాళంలో నయనతార చేసిన పాత్రలో త్రిష కనిపించనుంది.సెంటిమెంట్,కామిడి కలగలసిన ఎంటర్టైనర్ ఈ చిత్రం అని చెప్తున్నారు.