twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాకు త్రిష వార్నింగ్

    By Srikanya
    |

    అస్సలే సరైన ఆఫర్స్ రాక ప్రస్టేషన్ లో ఉన్న త్రిషకు మీడియా ప్రశ్నలు విసిగిస్తున్నాయి.రీసెంట్ గా ఆమె వివాహంపై మరో మారు గ్యాసిప్ వచ్చిన నేపధ్యంలో ఆమె మీడియాను తన పర్శనల్స్ లో తల దూర్చవద్దని వార్నింగ్ ఇచ్చింది.అయితే వారు..మీ ఫ్యాన్స్ మీ గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు..అందుకే రాయాల్సి వస్తోంది.మిమ్మల్ని క్వచ్చిన్ చేయాల్సి వస్తోందని అన్నారు.దానికి త్రిష స్పందిస్తూ అబిమానులను ఉద్దేశించి.. హీరోయిన్ల పర్శనల్ విషయాలతో మీకేంటి పని? అవి తెలుసుకుని ఏమి చేస్తారు?అని సూటిగా ప్రశ్నించింది.

    అలాగే వాళ్ళకి లేని ఆసక్తిని క్రియేట్ చేసి మరీ మీరు రాస్తున్నారని మీడియాను తప్పు పట్టింది.తమ సొంత విషయాలు తెలుసుకోవడం వల్ల అభిమానులకు ఒరిగేదేమిటో తనకర్థం కావడం లేదని అంది. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, అందులో ఎలాంటి రహస్యాలు, దాపరికాలూ ఉండవని అన్నారు. అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని త్రిష చెప్పింది.ప్రస్తుతం త్రిష ..వెంకటేష్ సరసన బాడీగార్డ్ చిత్రంలో చేస్తోంది.బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.మళయాళంలో నయనతార చేసిన పాత్రలో త్రిష కనిపించనుంది.సెంటిమెంట్,కామిడి కలగలసిన ఎంటర్టైనర్ ఈ చిత్రం అని చెప్తున్నారు.

    English summary
    Trisha has denied reports appeared in a section of the media that she would be getting married soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X