Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
స్టార్ హీరోతో త్రిష పెళ్లి.. మ్యారేజ్కు ముందు షాకింగ్ నిర్ణయం!
పెళ్లికి ముందు పరిస్థితులన్నింటిని సానుకూలంగా మలుచుకొనేందుకు త్రిష కృష్ణన్ అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లికి సిద్దమవుతున్న సమయంలో పాత మెమొరీలన్నింటిని చెడిపేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే పెళ్లికి ముందు తన ఇన్స్టాగ్రామ్లో తన గత ఫోటోలన్నింటిని డిలీట్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. త్రిషా తన అకౌంట్లో ఫోటోలను ఎందుకు డిలీట్ చేశారంటే..
Recommended Video
తమిళ చిత్ర పరిశ్రమలో త్రిష పెళ్లి జోరు
తమిళ చిత్ర పరిశ్రమలో త్రిషా కృష్ణన్ డేటింగ్, ఆఫైర్లు, పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపికే. గతంలో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లిని రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రానాతో పెళ్లి వార్తలు గాసిప్స్గానే మిగిలిపోయాయి. ఇప్పుడు తమిళ హీరో శింబుతో పెళ్లి అంటూ వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా నుంచి
తాజాగా శింబుతో పెళ్లికి త్రిష సిద్ధమైందనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. త్రిష, శింబు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపారని, త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వెల్లడించే అవకాశం ఉందని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. అయితే పెళ్లికి ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ నుంచి మొత్తానికి మొత్తంగా తొలగించడంపై అనేక అనుమానాలు తలెత్తాయి.
ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఖాళీ
గత
కొన్నేళ్లుగా
త్రిష
తన
ఇన్స్టాగ్రామ్లో
వందల
కొద్ది
పోస్టులతో
అభిమానులను,
నెటిజన్లను
ఆకర్షించారు.
అయితే
గత
కొద్దకాలంగా
ఫోటోలను,
పోస్టులను
డిలీట్
చూస్తూ
వస్తున్నారు.ఇప్పుడు
కేవలం
ఆమె
ఇన్స్టాగ్రామ్లో
కేవలం
ఏడంటే
ఏడు
పోస్టుల
మాత్రమే
ఉంచారు.
దాదాపు
వీడియోలన్నింటీని
డిలీట్
చేశారు.
ఈ
విషయంపై
మీడియా
ప్రశ్నించగా..
పాత
ఫోటోలను,
చెత్త
అంతా
క్లీన్
చేశాను
అంటూ
సమాధానమిచ్చినట్టు
తెలిసింది.
ఇన్స్టాలో ఫాలోవర్స్ రేంజ్
దక్షిణాది
నటి
త్రిషకు
సోషల్
మీడియాలో
విపరీతమైన
ఫాలోయింగ్
ఉంది.
కేవలం
ఇన్స్టాగ్రామ్లోనే
2.3
మిలియన్ల
ఫాలోవర్స్
ఉన్నారు.
ఆమె
పోస్టు
పెడితే
వేలు,
లక్షల్లో
లైక్స్,
రీట్వీట్స్
వస్తుంటాయి.
అలా
అభిమానులు
ఆమె
అకౌంట్లను
నిత్యం
ఫాలో
అవుతూ
ఎప్పటికప్పుడు
అప్డేట్లు
ఆస్వాదిస్తుంటారు.
అయితే
తన
పోస్టులను
డిలీట్
చేయడానికి
అసలు
కారణం..
పెళ్లి
తర్వాత
కొత్త
జాపకాలతో
జీవితాన్ని
ప్రారంభించాలనే
ఉద్దేశంతో
ఈ
నిర్ణయం
తీసుకొన్నట్టు
సమాచారం.
పెళ్లికి ముందు కెరీర్ జోరుగా
త్రిష కృష్ణన్ కెరీర్ విషయానికి వస్తే.. మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే మోహన్లాల్ నటిస్తున్న రామ్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే శరవణన్ రూపొందించే రాంగీ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.