Don't Miss!
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
స్టార్ నటి ఇంటికి ఐష్ ఫ్యామిలీ.. షాక్ లో మునిగిన చెల్లెలు, అసలు ఏమైదంటే?
ఐశ్వర్య రాయ్ బచ్చన్ గత కొద్ది రోజులుగా పాండిచ్చేరిలో 'పొన్నియిన్ సెల్వన్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాండిచేరి షెడ్యూల్లో కార్తీ , రెహమాన్తో సహా చాలా మంది తారాగణం పాలుపంచుకోనున్నారు. అయితే ఈ పాండిచ్చేరి సందర్శనలో, ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్లను వరలక్ష్మి శరత్కుమార్ మరియు కుటుంబం కలుసుకుంది. ఆదివారం, వరలక్ష్మి ఐశ్వర్య, అభిషేక్ మరియు వారి కుమార్తె ఆరాధ్యతో సంతోషకరమైన క్షణాల్లో ఉన్న ఫోటోలను పంచుకున్నారు.
"పెద్ద వంశం ఉన్నప్పటికీ, వారి వినయం చాలా అద్భుతంగా ఉంది, నేను వారి ప్రేమతో మునిగిపోయాను. !!! మమ్మల్ని కలవడం మరియు మాతో గడపడం మీకు చాలా మధురంగా ఉండి ఉంటుందని వరలక్ష్మీ పేర్కొన్నారు. దేవుడు ఆశీర్వాదాలన్నింటినీ మీ కుటుంబంపై కుమ్మరించాగలడు అంటూ వరలక్ష్మి తన చిత్రాలకు క్యాప్షన్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో 'సర్కార్' నటి తన తండ్రి శరత్కుమార్ కు ఈ విషయాన్ని సుసాధ్యం చేసినందుకు థాంక్స్ కూడా చెప్పింది. అలాగే పూజశరత్కుమార్ షాక్ నుంచి కోలుకుందని అనుకుంటున్నానని పేర్కొంది.