Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నాపై కుట్ర పన్నుతున్నారని హీరోయిన్ గోల..
అలాగే..అజిత్, విజయ్ చిత్రాల్లో నటించనని చెప్పటం అబద్ధం. తమిళంలో ఓ సామెత ఉంది.. 'కరుంబు తిన్న కూలి కేప్పాంగలా?' (చెరకు తినేందుకు కూలీ అడుగుతారా) అని! అజిత్, విజయ్తో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా... చెప్పండి. ఇలాంటి అద్భుత అవకాశాలను నా చేజేతులా పోగొట్టుకుంటానా? అని అడుగుతోంది.
రెండు హిట్స్ రావటం గురించి చెప్తూ...ఒక ఇంటర్వ్యూలోనో, రెండు మాటల్లోనే చెప్పే విషయం కాదది. వర్ణించలేనంత సంతోషంగా ఉన్నా. నా తొలి చిత్రం 'గుమ్కీ'. కానీ 'సుందర పాండియన్' తొలుత విడుదలైంది. మంచి విజయాన్ని అందించింది. 'గుమ్కీ' నన్ను మరో మెట్టు ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రెండు సినిమాలతో చాలా అవకాశాలు వస్తున్నాయి. వాటన్నింటిలో కథా బలాన్ని చూసి ఎంపిక చేస్తున్నా అంది. ప్రస్తకుతం నటుడు శశికుమార్తో 'సుందరపాండియన్' తర్వాత మళ్లీ 'కుట్టిపులి'లో జతకడుతోంది. 'మంజా పయ్' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.