Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
యాంకర్ శ్యామల క్లీవేజ్ షో.. స్టార్ హీరోయిన్లు కూడా దిగదుడుపే.. హాట్ టాపిక్గా సెక్సీ పిక్స్
Recommended Video
యాంకర్ శ్యామల.. అప్పుడెప్పుడో సీరియల్స్.. ఆ తర్వాత కొన్ని సినిమా.. మధ్య మధ్యలో పలు టీవీ షోలు.. ఇక అప్పుడప్పుడూ సినిమా ఈవెంట్లు ఇలా తరచూ తెలుగు వారి ముందుకు వస్తుంటుంది. కొద్దిరోజుల ముందు వరకు శ్యామల గురించి పెద్దగా తెలియకపోయినా.. 'బిగ్ బాస్' సీజన్ - 2లో కంటెస్టెంట్గా వచ్చిన తర్వాత మాత్రం ఆమె అందరికీ పరిచయం అయిపోయింది. ఇక, ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్యామల మరింత స్పీడు పెంచేసింది. తాజాగా ఆమె రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.
సీరియల్స్ సినిమాలు
శ్యామల ‘లయ', ‘అభిషేకం' అనే సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ‘మా ఊరి వంట', ‘పట్టుకుంటే పట్టుచీర' కార్యక్రమాలతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. అలాగే ఆమె ‘లౌక్యం', ‘ఒక లైలా కోసం', ‘గుండెల్లో గోదారి' సహా పలు సినిమాల్లో నటించింది.
టీవీ యాక్టర్తో వివాహం
యాంకర్ శ్యామల.. నరసింహా అనే టీవీ యాక్టర్ను వివాహం చేసుకుంది. ఓ సీరియల్ కోసం పరిచయం అయినప్పుడు వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరి బంధం పెళ్లి వరకు వెళ్లింది. 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నారు
బిగ్ బాస్ ఎంట్రీ
శ్యామల గురించి అందరికీ తెలిసింది మాత్రం ‘బిగ్ బాస్' ఎంట్రీతోనే. ఆమె గత సంవత్సరం జరిగిన ఈ రియాలిటీ షో సీజన్ - 2లో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. మధ్యలో ఎలిమినేట్ అయినప్పటికీ, మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఆమెకు బాగానే ఓట్లు వేశారు. అయితే, చివరి వరకూ ఉండలేకపోయింది.
వైసీపీలో చేరిక
ఈ తెలుగు యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు భర్తతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వీళ్లిద్దరూ ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అంతేకాదు, శ్యామల ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో పలు పోస్టులు కూడా పెట్టింది.
స్పీడు పెంచేసింది
ఈ రియాలిటీ షో నుంచి వచ్చేసిన తర్వాత శ్యామల స్పీడు పెంచేసింది. కెరీర్ను గాడిలో పెట్టుకున్న తర్వాత వరుసగా ఏదో ఒక షోలోనో, సినిమా ఈవెంట్లోనే కనిపిస్తూనే ఉంది. క్రేజ్ను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తోంది. దీంతో చాలా అవకాశాలను పట్టేస్తుంది.
క్లీవేజ్ షో
ఎందుకో ఏమో ‘బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన తర్వాత శ్యామల తన వ్యవహార శైలిని కూడా మార్చుకుంది. ఎక్కువగా గ్లామర్గా కనిపిస్తోంది. ఇక, రెండు రోజుల క్రితం జరిగిన ‘మన్మథుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో లైట్ పింక్ కలర్ డిజైనర్ వేర్ ఫ్రాక్ ధరించింది. ఈ గౌను ఆమె క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది. ఇది చూసి అంతా షాక్కు గురయ్యారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్
ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది శ్యామల. ఆమెను ఎప్పుడూ చూడని విధంగా చూడడంతో పలువురు ట్రోల్ చేస్తున్నారు. ‘అనసూయ కూడా దిగదుడుపే' అని ఒకరు కామెంట్ చేయగా, ‘అక్కా నీ నుంచి ఇలాంటివి ఊహించలేదు. మీకు మంచి పేరు ఉంది అది పోగొట్టుకోకండి' అని మరొకరు పేర్కొన్నారు.