Just In
- 7 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 8 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇన్నాళ్లకు ఆ సంగతి బయటపడింది.. ఇంట్లో దొంగతనాలు చేసేది వారేనట!!
బిగ్ బాస్ షోలో ఒక చోట మాత్రం అందరికీ గొడవలు వస్తుంటాయి. అదే వంటగది. మామూలుగా ఎవరింట్లో అయినా సరే వంటగది వద్దే గొడవలు మొదలవుతుంటాయి. బిగ్ బాస్ ఇంట్లో అయితే మరీ ఎక్కువగా అవుతుంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఇంటికి పరిమిత సంఖ్యలోనే సరుకులను పంపుతాడు. వాటిలో అందరూ అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. అందుకే అక్కడ గొడవలు జరుగుతుంటాయి. పైగా ఎగ్స్, చికెన్, మటన్ వంటి వాటి విషయంలో వాగ్వాదాలు జరుగుతుంటాయి.
ఈ నాల్గో సీజన్లో అయితే మటన్ కోసం పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. ఎందుకంటే మెహబూబ్, సోహెల్ వంటి వారు మటన్ ప్రియులు. పైగా జిమ్ చేసి తెగ కష్టపడి.. మటన్ కోసం రెడీగా ఉంటారు. అలాంటి ఈ ఇద్దరూ ఇంట్లోని గుడ్లన్నీ దొంగతనం చేసేవారట. ఈ విషయం ఇన్నాళ్లు ఎవ్వరికీ తెలియదట. అంటే ఇంట్లో ఎంత సైలెంట్గా తమ నైపుణ్యాలను ప్రదర్శించాలో అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లో తనకు కిచెన్ అంటే ఇష్టమని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో దోశల టాపిక్ వచ్చింది. సోహెల్ పది, పదిహేను దోశలను తింటాడని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎగ్ దోశలు బాగా తింటాడని చెబుతూ.. ఇంట్లో తామే ఎగ్స్ దొంగతనాలు చేశామని, అది ఇన్నాళ్లూ ఎవ్వరికీ తెలీదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అవినాష్ లేచి.. ఇంట్లో నా ఎగ్స్ ఎన్నో మిస్ అయ్యాయని వాపోయాడు. అలా మొత్తానికి సీజన్ ఎండింగ్లో దొంగలు బయటపడ్డారు.
For Live updates
ఇంట్లో దొంగతనాలు చేసేది వారేనట!!
ఇంట్లో తనకు కిచెన్ అంటే ఇష్టమని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో దోశల టాపిక్ వచ్చింది. సోహెల్ పది, పదిహేను దోశలను తింటాడని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎగ్ దోశలు బాగా తింటాడని చెబుతూ.. ఇంట్లో తామే ఎగ్స్ దొంగతనాలు చేశామని, అది ఇన్నాళ్లూ ఎవ్వరికీ తెలీదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అవినాష్ లేచి.. ఇంట్లో నా ఎగ్స్ ఎన్నో మిస్ అయ్యాయని వాపోయాడు. అలా మొత్తానికి సీజన్ ఎండింగ్లో దొంగలు బయటపడ్డారు.