Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
Bigg Boss Telugu 5 elimination: శ్రీ రామచంద్రుడు ప్రియురాలు అవుట్.. ఊహించని షాక్తో..
ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 5వ వారాంతానికి చేరింది. ప్రతి శని, ఆదివారాల్లో నాగార్జున హౌస్ కి హాజరై సభ్యులందరినీ పలకరించి వారం మొత్తం మీద జరిగిన తప్పుల విషయంలో నిలదీస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇక అదే విధంగా నాగార్జున ఈ వారం కూడా హౌస్ సభ్యులందరినీ నిలదీశారు. అయితే ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆ వివరాల్లోకి వెళితే
హౌస్ లోకి వచ్చిన కొండపోలం టీమ్
ఇక
ఈ
రోజు
విడుదలైన
మొదటి
ప్రోమో
ప్రకారం
ప్రతి
శనివారం
లాగే
ఈ
శనివారం
కూడా
నాగార్జున
ఎంతో
ఉత్సాహంగా
ఎంటరయ్యారు.
అయితే
ఈ
వారం
విడుదలైన
కొండపొలం
సినిమా
యూనిట్
ప్రమోషన్
నిమిత్తం
హౌస్
కి
వచ్చేసింది.
ఈ
సినిమా
హీరో
వైష్ణవ్
తేజ్
అలాగే
దర్శకుడు
క్రిష్
ఇద్దరు
కూడా
నాగార్జునతో
కనిపించారు.
సరదాగా
నాగార్జున
మాట్లాడుతూ
వైష్ణవ్
తేజ్
నువ్వు
ఇంత
చిన్న
వయసులోనే
పెద్దదయిన
రకుల్
ని
ప్రేమించావా
అని
అడిగారు.
నేను
ప్రేమించలేదని
ప్రేమించాల్సి
వచ్చిందని
వైష్ణవ్
తెలివిగా
సమాధానమిచ్చాడు.
నేనైతే హమీదా కావాలనే వాడిని
కొండపొలం ఎన్ని రోజుల్లో షూట్ చేశారు అని అడగగా 40 రోజుల్లో షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు క్రిష్. అయితే మా వాళ్ళు 105 రోజుల హౌస్ లోనే ఉండాలి అని నాగార్జున చెప్పుకొచ్చారు. 40 రోజుల్లోనే ఒక మనిషి ఎలా మారిపోతాడు అనేది సినిమాలో చూశామని మీరు మారిపోతారో, జారిపోతారో, అంటూ ఉండగా ప్రియా కౌంటర్ వేస్తే పారిపోతారో అనగా హౌస్ లో నుంచి పారిపోవడం కుదరదని పూర్తిగా బిగించామని నాగార్జున అంటారు. ఇక శ్రీరామ్ ని ప్రశ్నిస్తూ బిగ్ బాస్ టైటిల్ అంటే ఇష్టమా లేక హమీద అంటే ఇష్టమా అని ప్రశ్నించగా తనకు బిగ్ బాస్ టైటిల్ ఇష్టమని అంటాడు. క్రిష్ కల్పించుకుని నేను అక్కడ ఉంటే గనక మీద ఇష్టం అని అనేవాడు అని అంటాడు. ఇక కాజల్ తో మీకు షార్ట్ టర్మ్ మెమరీ ఉందా? అని వైష్ణవ్ తేజ్ అడగగా వేలు కట్ అయినప్పటి నుంచి అలా అనిపిస్తోందని సరదాగా చెప్పు వచ్చింది.
చురకలు అంటించిన నాగార్జున
అయితే
నాణేల
టాక్
లో
ఎన్ని
నాణేలు
దొంగిలించావు
అంటే
వెంటనే
73
అని
చెప్పడంతో
షార్ట్
టర్మ్
లేదు,
ఏమి
లేదు
అంతా
ఒట్టిదే
అని
నాగార్జున
అన్నారు.
ఇక
శ్రీరామ్
అలాగే
జస్వంత్
మధ్య
జరిగిన
వంట
గొడవ
గురించి
ప్రస్తావించిన
నాగార్జున
అటు
జశ్వంత్
అలాగే
శ్రీ
రామ్
ఇద్దరికీ
పెట్టాల్సిన
గడ్డి
పెట్టారు.
సిరి,
షణ్ముఖ్
ఇద్దరినీ
కూడా
నాగార్జున
ఇది
కరెక్ట్
కాదని
అన్నారు.
చెప్పేది
మనం
చేయము
కానీ
ఎదుటి
వారికి
నీతులు
చెబుదాము
అంటూ
సిరికి
నాగార్జున
చురకలంటించారు.
ఇక
టాస్క్
లో
భాగంగా
జశ్వంత్
తలకి
గాయం
అయ్యే
విధంగా
ఎలా
ఆడేవు?
అంటూ
శ్రీ
రామ్
ను
ప్రశ్నించారు
నాగార్జున.
నేను
కొట్టలేదు
అని
అంటూ
ఉండడంతో
వీడియో
ప్లే
చేయమని
నాగార్జున
పేర్కొన్నారు.
రూలర్ vs స్లేవ్
ఇక
విడుదలైన
రెండవ
ప్రోమోలో
రెండు
కిరీటాలు
ఇచ్చి
ఒకటి
హౌస్
లో
రూలర్
గా
భావిస్తున్న
వారికి
పెట్టి
మరొకటి
హౌస్
లో
స్లేవ్
గా
భావిస్తున్న
వారికి
పెట్టాలని
అన్నారు.
ఈ
సందర్భంగా
ముందు
ప్రియా
శ్రీ
రామ్
కి
రూలర్
కిరీటం
పెట్టింది.
దానికి
కూడా
నాగార్జున
కౌంటర్
వేశారు.
ఇక
షణ్ముక్
హమీద
బానిస
అని
కిరీటం
పెట్టడంతో
హామీద
హర్ట్
అయినట్లు
కనిపించింది.
శ్రీరామ్
కాజల్
కి
రూలర్
కిరీటం
పెట్టాడు.
హమీద
బానిస
అని
మానస్
కిరీటం
పెట్టగా
మానస్
రూలర్
ని
హమీదకిరీటం
పెట్టింది.
ఇక
తనకు
తానే
రూలర్
అని
షణ్ముక్
తన
తల
మీద
కిరీటం
పెట్టుకుంటే
అరేయ్
ఏంట్రా
ఇది
అని
నాగార్జున
ప్రశ్నించారు.
హమీదా ఖాన్ ఎలిమినేటెడ్
తాజాగా సమాచారం ప్రచారం మేరకు హౌస్ నుంచి ఈ వారం హమీదా ఎలిమినేట్ అయినట్టు తెలిసింది. ఈ మేరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి కూడా హమీదా సరిగా గేమ్ ఆడడం లేదని, ఎక్కువగా శ్రీ రామ్ తో లవ్ లో మునిగి తేలుతోందని మిగతా హౌస్ మేట్స్ సహా బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఫైనల్గా హమీదాకి అల్వీదా
అయితే
బిగ్బాస్
ఇంటిలో
జరుగుతున్న
ఎలిమినేషన్
ప్రక్రియ
ప్రకారం
ముందు
నుంచి
హమీదా,
లోబో,
జెస్పీలలో
ఎవరో
ఒకరు
ఇంటి
నుంచి
వెళ్లిపోతారని
వాళ్ళకే
ఓట్లు
తక్కువ
వచ్చాయని
అన్నారు.
అన్నట్టు
గానే
చివరికి
హమీదా
ఇంటిని
వదిలి
పెట్టినట్టు
సమాచారం.
శనివారం
సాయంత్రం
ముగిసిన
ఎలిమినేషన్
ప్రక్రియ
ప్రకారం
అతి
తక్కువ
ఓట్లు
వచ్చిన
హమీదా
ఎలిమినేట్
అయినట్టు
సమాచారం.
ఇక
హమీదా
వెళ్లిపోవడంతో
శ్రీరామ్
ఆటతీరు
మెరుగుపడుతుందని
భావిస్తున్నారు.