Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Guppedanta Manasu weekly roundup దేవయాని ఎత్తులు పైఎత్తులు..రిషి, వసుధారను విడదీసేందుకు ప్లాన్
తెలుగు బుల్లితెర మీద టాప్ రేటింగ్ సీరియల్స్లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ రకరకాల ట్విస్టులతో ముందుకెళ్తున్నది. రిషి, సాక్షి బ్రేకప్ తర్వాత చాలా ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. దేవయాని, జగతి మధ్య ఆధిపత్య పోరాటం కనిపించింది. రిషిని సాక్షి వదలనంటూ ఛాలెంజ్ చేసింది. ఇలాంటి పరిణామాల మధ్య గత వారం సీరియల్లో ఏం జరిగిందంటే..
రకరకాల ట్విస్టులతో గుప్పెడంత మనసు
సాక్షితో బ్రేకప్ తర్వాత వసుధారకు మరింత చేరువ అవుతున్నట్టు కనిపించాడు. అలాగే తన ప్లాన్ బెడిసి కొట్టిందని దేవయాని కుమిలిపోతున్నది. ఇక తన తల్లి జగతితో రిషి రిలేషన్ సానుకూలంగా మారింది. ఫీల్గుడ్గా సాగుతున్న ఈ సీరియల్ మున్ముందు ట్విస్టులకు తెరలేపే విధంగా వెళ్తున్నది.
ఆగస్టు 17వ తేదీ ఎపిసోడ్లో
రిషి,
సాక్షి
నిశ్చితార్థం
ఆగిపోవడంతో
జగతి,
ధరణి,
గౌతమ్
సంతోషంలో
మునిగిపోయారు.
ఈ
శుభ
సందర్భంలో
స్వీట్లు
తినిపించాలని
జగతిని
గౌతమ్
కోరితే..
సరే
అంది.
అయితే
ఈ
విషయాన్ని
చూసిన
దేవయాని..
ఘాటుగా
స్పందించింది.
531 ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందంటే..
ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్లో
రిషితో
సాక్షి
పెళ్లికి
చేసిన
ప్లాన్
దెబ్బ
తినడంతో
దేవయాని
షాక్
గురైంది.
అన్నం
మానేయడంతో
రిషి
తినిపించే
ప్రయత్నం
చేశాడు.
532
ఎపిసోడ్లో
ఇంకా
ఏం
జరిగిందంటే..
చిన్న డ్రామా ఆడారు
రిషి, వసుధారను కలిపేందుకు జగతి, మహేంద్ర ప్లాన్ చేశారు. తమ కారు టైర్ పంక్చర్ అయిందంటూ రిషి కారులో బయలు దేరిన జగతి, మహేంద్ర.. చిన్న డ్రామా ఆడారు. రిషి, వసుధారను వెనుక సీట్లో కూర్చోపెట్టి వారిద్దరిని చిలిపిగా ఇబ్బందికి గురిచేశారు.
533
ఎపిసోడ్లో
ఏం
జరిగిందంటే..
ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్లో
బ్రేకప్
తర్వాత
రిషి,
వసుధార
మధ్య
దూరం
తరిగింది.
అయితే
రిషి,
వసుధారను
వేరు
చేయడానికి
సాక్షితో
కలిసి
దేవయాని
కొత్త
నాటకానికి
తెర
లేపింది.