For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టీవీ 9 పై కోర్టులో కేసు
Television
oi-Surya
By Srikanya
|
తనపై తప్పుడు కథనం ప్రసారం చేయటంతో కలత చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. దీంతో ఆ ఉద్యోగి కుటుంబీకులు టీవీ 9 పై మండి పడుతున్నారు. టీవీ 9 సీఈఓ, రిపోర్టర్, బాధ్యులపై కేసు నమోదు చేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మెరుగైన సమాజం కోసం అనే నినాదంతో నడుస్తున్న టీవీ 9 ఇలాంటి ప్రసారాలు చేసే ముందు కాస్త ముందు వెనకా చూసుకోవాలని అంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Vizag based Bank Family lodges complaint against TV 9 channel. Media owners aim to drive revenues through sensationalizing content to draw more viewers from the buying class of the society.
Story first published: Wednesday, October 31, 2012, 11:10 [IST]
Other articles published on Oct 31, 2012